ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేస్ హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ చేస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు రావడంతో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను ఈనెల 19న అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు కేసు గురించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో తన భార్య శిల్పాశెట్టికి కూడా ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు ఆమెను కూడా విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా తన కుటుంబ విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
తాజాగా రాజ్ కుంద్రా శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి పాల్గొన్న కపిల్ శర్మ ఇంటర్వ్యూ వీడియో ఒకటి బయట పడింది.ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా శిల్పా శెట్టి సోదరి రాజ్ కుంద్రా మధ్య ఉన్న పలు రహస్యాలు బయటపడ్డాయి.ఈ వీడియోలో భాగంగా రాజ్ కుంద్రా రాత్రి శిల్పాశెట్టి నిద్ర పోయిన తరువాత తన సోదరితో కలిసి నైట్ పార్టీలకు వెళ్లేవాళ్ళమని తెలిపారు. అలాగే శిల్పాశెట్టి తన వివాహం జరిగినప్పుడు షమితా శెట్టి నెలరోజులపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన విషయం కూడా బయటపడింది.
శిల్పాశెట్టి సోదరితో కలిసి పార్టీలకు వెళ్లడం విషయంపై శిల్పా శెట్టి స్పందిస్తూ…రాజ్.. శెట్టి సోదరీమణులతో ప్యాకేజీ ఒప్పందం కుదుర్చుకున్నాడనీ తెలుపగా ఆ సమయంలో రాజ్ కుంద్రా తన వైపు చూస్తూ తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేననీ చెప్పడంతో తన సోదరి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు అంటూ స్పందించింది. ఇలా వీరందరి మధ్య ఎంతో హాస్యాస్పదంగా సాగిన ఈ వీడియో ప్రస్తుతం అనేక అనుమానాలకు దారి తీయడం గమనార్హం. అయితే ఈ విచారణలో భాగంగా మరెన్ని విషయాలు బయటపడతాయో తెలియాల్సి ఉంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…