ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా పట్టణం, గ్రామం.. ధనిక, పేద అనే భేధం లేకుండా ఎవ్వరినీ వదలడం లేదు. రోజు కూలీ నుండి అన్నీ జాగ్రత్తలు తీసుకునే ధనవంతుల వరకూ అందరూ కరోనా మహమ్మారి వలలో చిక్కుకుంటున్నారు, ఈమధ్యకాలంలో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.!.మరిప్పుడు తాజాగా కరోనా భాధితుల జాబితాలోకి టాలీవుడ్ ప్రముఖులు హీరో నాగ చైతన్య, ఆయన భార్య స్టార్ హీరోయీన్ సమంత కూడా చేరబోతున్నారనే గాసిప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలోనే కాకుండా సమంత నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గానే ఉంటుంది. అయితే ఇంతకీ అసలు విషయమేమిటంటే.. తాజాగా తన ఫ్రెండ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్ప బుగ్గపై సమంత ముద్దు పెడుతూ ఉన్న ఓ ఫోటోను ఇంస్టాగ్రమ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో ను షేర్ చేసిన వారానికే శిల్పకి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. శిల్పకి ఒక్కసారిగా కరోనా అని తేలడంతో సమంత కు చైతన్యకు కూడా కరోనా వచ్చిందేమోనని అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ఈ గాసిప్స్ ఎంతవరకూ నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు. అదండి సంగతి.. మొత్తానికి ఈ కరోనా టాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపేస్తుందన్నమాట.. కాబట్టి మీరూ జాగ్రత్తగా వుండండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…