కరోనాపై పోరుకోసం సెలెబ్రెటీస్ అందరు తమ భారీ విరాళాలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి తనగొప్ప మనసును చాటుకున్నారు. ఇదివరకే పీఎం కేర్ ఫండ్స్ కు రూ.25కోట్ల భారీ విరాళాన్ని అందించిన అక్షయ్ ఇప్పుడు మరోసారి మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం కోసం భారీ విరాళాన్ని అందించి తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. ఈ క్రమంలో ముంబై కార్పొరేషన్ కు రూ.3కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ డబ్బును మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఏక్విప్మెంట్ (పిపిఈ) కు అందజేశారు. ఈ విషయాన్నీ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.
అయితే ఇదివరకే భారీ విరాళం అందించిన అక్షయ్ తాజాగా 3 కోట్ల విరాళం ఇచ్చి, మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు. అక్షయ్ ఉదార స్వభావానికి అభిమానులు మరియు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…