దేశంలో 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అందరు విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విజ్ఞప్తికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్పందించారు. ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన పీఎం కేర్ కు రూ.25 కోట్ల భారీ విరాళాన్ని ఇస్తున్నట్టుగా ట్విట్టర్ లో ప్రకటించారు.. “ఇప్పుడు ప్రతి విషయం దేశ ప్రజల ప్రాణాలకు సంబంధించినదేనని, మన వాళ్ళకోసం ఎదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని, నేను పొదుపు చేసిన డబ్బు నుంచి రూ. 25 కోట్ల ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్ ఫండ్ కు విరాళం ఇస్తున్నట్టుగా ” అక్షయ్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. “మనం ప్రాణాలు కాపాడుకుందాం.. ప్రాణాలుంటేనే జీవించగలం” అంటూ ట్వీట్ చేసారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…