దేశంలో 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అందరు విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విజ్ఞప్తికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్పందించారు. ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన పీఎం కేర్ కు రూ.25 కోట్ల భారీ విరాళాన్ని ఇస్తున్నట్టుగా ట్విట్టర్ లో ప్రకటించారు.. “ఇప్పుడు ప్రతి విషయం దేశ ప్రజల ప్రాణాలకు సంబంధించినదేనని, మన వాళ్ళకోసం ఎదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని, నేను పొదుపు చేసిన డబ్బు నుంచి రూ. 25 కోట్ల ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్ ఫండ్ కు విరాళం ఇస్తున్నట్టుగా ” అక్షయ్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. “మనం ప్రాణాలు కాపాడుకుందాం.. ప్రాణాలుంటేనే జీవించగలం” అంటూ ట్వీట్ చేసారు.
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…
జూన్ నెల చివరి వారంలో బ్యాంకు సేవలను వినియోగించాలనుకునే ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం వెలువడింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వరుసగా…
తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నటుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి విజయ్…
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినియోగిస్తున్న కార్యాలయాల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర పరిపాలన నిర్వహణలో…
ప్రస్తుతం సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశంగా మారిన చిత్రాల్లో “మా ఇంటి బంగారం” ఒకటి. ప్రముఖ నటి సమంత ప్రధాన…