కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుండి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త చెప్పారు తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షలలో 10 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ మొత్తం మీద 65 మందికి కరోనా పోసిటివ్ నిర్ధారణ అయింది. అందులో ఒకరు ఖైరతాబాద్ కు చెందిన వృద్ధుడు (74) మరణించారు. మరో వ్యక్తి ఇప్పటికే ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. వీరిద్దరినీ మినహాయిస్తే తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 63. ఆ 63 మందిలో ఇప్పుడు 10 మందికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 53కు తగ్గనుంది. వారికీ మళ్ళీ పరీక్షలు నివహించనున్నారు. నిబంధనల కరోనా ప్రకారం పరీక్షలు నిర్వహించిన తరువాతే వాళ్ళని ఇంటికి పంపిస్తారు.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…