కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుండి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త చెప్పారు తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షలలో 10 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ మొత్తం మీద 65 మందికి కరోనా పోసిటివ్ నిర్ధారణ అయింది. అందులో ఒకరు ఖైరతాబాద్ కు చెందిన వృద్ధుడు (74) మరణించారు. మరో వ్యక్తి ఇప్పటికే ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. వీరిద్దరినీ మినహాయిస్తే తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 63. ఆ 63 మందిలో ఇప్పుడు 10 మందికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 53కు తగ్గనుంది. వారికీ మళ్ళీ పరీక్షలు నివహించనున్నారు. నిబంధనల కరోనా ప్రకారం పరీక్షలు నిర్వహించిన తరువాతే వాళ్ళని ఇంటికి పంపిస్తారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…