Movie News

Allu Aravind: ఆ క్షణం సాయి ధరమ్ తేజ్ ను చూసి భయపడిపోయాను… షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అరవింద్!

Allu Aravind: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అరవింద్ తాజాగా సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ గురించి పలు షాకింగ్ విషయాలను తెలియజేశారు.

సాయి ధరంతేజ్ గతంలో బైక్ ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. అప్పట్లో ఈయన తీవ్రమైన ప్రమాదం నుంచి బయట పడ్డారని చెప్పాలి.ఇలా ప్రమాదానికి గురైన సాయి ధరంతేజ్ దాదాపు నెల రోజులపాటు ఆసుపత్రిలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఇక ఈయనకు వైద్యుల సర్జరీలు కూడా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ సాయి ధరంతేజ్ బైక్ ప్రమాదం గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.సాయి ధరంతేజ్ ప్రమాదం విషయం తెలియగానే మొదట తానే ప్రమాద స్థలం వద్దకు వెళ్లానని అల్లు అరవింద్ తెలిపారు. అయితే ఆ క్షణం సాయిధరమ్ తేజ్ ను చూసి భయపడిపోయానని , ఒక చుక్క రక్తం కూడా రాలేదు అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి తనకు పావుగంట సమయం పట్టిందని అల్లు అరవింద్ తెలిపారు.

Allu Aravind: అదొక స్వీట్ మెమోరీ..


ఇలా ఎంతో పెద్ద ప్రమాదం నుంచి సాయి ధరంతేజ్ బ్రతికి బయటపడినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆ ప్రమాదం గురించి అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక విరూపాక్ష సినిమాలో ఆయన నటన చాలా అద్భుతంగా ఉంది అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక సాయిధరమ్ తేజ్ కూడా ఈ ప్రమాదం గురించి గతం కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ అది ఒక పీడకలగా భావించలేదని స్వీట్ మెమరీగా దానిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని సాయి ధరం తేజ చేసిన కామెంట్స్ మనకు తెలిసింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

క్యాబ్ లో బాలుడిని మర్చిపోయిన తల్లితండ్రులు..అస్సలు ఏమైందంటే..?

బెంగళూరులో ఓ కుటుంబం గడచిన రోజుల్లో అనుభవించిన సంఘటన వాస్తవానికి ప్రతి తల్లిదండ్రి గుండెను గుద్దేసేలా ఉంది. రాత్రి ఇంటికి…

38 minutes ago

30 ఏళ్ళ ఉద్యోగ ప్రతిష్టకు… లగ్జరీ కార్లతో సర్‌ప్రైజ్ చేసిన కంపెనీ..

కేరళలోని ప్రముఖ రిటైల్‌ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్‌ప్రైజ్…

50 minutes ago

నో చికెన్.. నో మటన్! టీమిండియా నెక్స్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కఠిన నిర్ణయం..

టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్‌డ్ పేర్లలో ఒకరు.…

1 hour ago

సర్పంచులకు భారీ ఊరట..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…

1 hour ago

ప్రసవ వేదనతో ఆవేదనాత్మక ఘటన.. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం..!

ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…

1 hour ago

రూ.75 కోట్ల ‘మండాడి’లో సుహాస్ షాకింగ్ రోల్.. రూట్ మార్చిన యంగ్ హీరో

తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…

2 hours ago