Featured

Analists Dasari Vignan & Damu Balaji : ఆస్తిలో తారకరత్న వాటాని ఆ ట్రస్ట్ కి రాసిచ్చారు… ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసింది తానే…: దాసరి విజ్ఞాన్ & దాము బాలాజీ

Analists Dasari Vignan & Damu Balaji : నలభై ఏళ్లకే గుండెపోటుతో అర్థాంతరంగా నందమూరి తారకరత్న మరణించారు. ఇక ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబానికి దూరమయ్యాడు. ఇక తారకరత్న మృతితో ఆయన భార్య పిల్లలు బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే సంశయం అందరిలోనూ ఉండగా చావు సమయంలో కూడా తారకరత్న తండ్రి కొడుకు ఇంటికి రాకపోవడం వల్ల ఇక అలేఖ్య రెడ్డికి అత్త మామాల సపోర్ట్ ఉండదనే అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ గా మరో వార్త వైరల్ అవుతోంది.

ఆస్తి లో వాటా ట్రస్ట్ కి రాసిన రూప…

మోహన్ కృష్ణ గారు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అవడం వల్ల కొడుకును ప్రేమ వివాహం చేసుకున్నందుకు పదేళ్ళైనా ఇంకా క్షమించలేదు. ఇక చివరికి కొడుకు మరణించినా కూడా ఆయన కరుగలేదు. తారకరత్న పిల్లలను దగ్గరకు తీసుకోలేదు. అలాంటి మోహన్ కృష్ణ కొడుకు మీద కోపంతో ఆస్తి మొత్తం కూతురు మోహన్ రూప కు రాసిచ్చేసారు. ఇక ఈ విషయం గురించి అనలిస్ట్స్ దాసరి విజ్ఞాన్ మరియు దాము బాలాజీ మాట్లాడుతూ రూప కు ఆస్తి రాసివ్వడం వల్ల అందరూ రూప ను అలా ఎలా ఆస్తి తీసుకుంటావు అంటూ నెగెటివ్ గా మాట్లాడుతున్నారు.

కానీ వాస్తవానికి రూప తన అన్న ఆస్తిని తీసుకుని అన్న తారకరత్న పేరు మీద ట్రస్ట్ పెట్టి సామాజిక కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అంటూ చెప్పారు. ఇక ఆ ట్రస్ట్ లో అలేఖ్య రెడ్డిని కూడా భాగస్వామిని చేస్తూ నిర్ణయం తీసుకున్నారట. మోహన్ రూపకు తన అన్న అంటే చాలా ఇష్టమైనా తండ్రి మాట కాదనలేక ఆస్తి తీసుకుని అన్న పేరున ట్రస్ట్ పెడుతోందని దాము బాలాజీ మరియు దాసరి విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…

8 hours ago

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

9 hours ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

10 hours ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

10 hours ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

10 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

10 hours ago