Featured

Analists Dasari Vignan & Damu Balaji : కెమెరాలు లేని చోట వెతుక్కుని చంద్రబాబు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడుకున్నారంటే…: అనలిస్ట్స్ దాసరి విజ్ఞాన్ & దాము బాలాజీ

Analists Dasari Vignan & Damu Balaji : నలభై ఏళ్లకే గుండెపోటుతో అర్థాంతరంగా నందమూరి తారకరత్న మరణించారు. ఆయన మరణించి 10 రోజులు కావొస్తుండడంతో ఆయన దశదిన కర్మ కార్యక్రమం మర్చి 2న గురువారం ఫిల్మ్ ఛాంబర్ వద్ద జరిగింది. ఆ కార్యక్రమంలో అలేఖ్య రెడ్డి అలాగే తన పిల్లలను మోహన్ కృష్ణ, ఆయన కుటుంబం మాట్లాడించకపోవడం పట్ల సోషల్ మీడియాలో చర్చ నడుస్తుండగా మరో వైపు తెలుగు దేశం పార్టీ నాయకులందరూ అక్కడ కనిపించడం కూడా చర్చకు దారితీసింది

చంద్రబాబు, విజయసాయి రెడ్డి ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు…

దశదిన కర్మ నాడు అన్నీ తానై బాలకృష్ణ చూసుకున్నాడు. వేదిక పైనే ఉండి అందరినీ పలకరించారు. ఇక మోహన్ కృష్ణ గారు ఆయన కుటుంబం ఉన్నా కూడా కోడలు పిల్లల్ని పలకరించలేదని దాసరి విజ్ఞాన్ మరియు దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. అందరూ ఉన్నా అక్కడ అనాధ లాగా అలేఖ్య తన పిల్లలు కనిపించారని వారు అభిప్రాయపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది తెలుగుదేశం లీడర్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. అలేఖ్య బాబాయ్ గా విజయసాయి రెడ్డి అక్కడే ఉండగా చంద్రబాబు, విజయసాయి రెడ్డి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం, కెమెరా లేని చోట పక్కకు వెళ్లి మాట్లాడటం కాస్త ఆసక్తికరంగా అనిపించింది.

ఇంతకుముందు తారకరత్న చనిపోయిన రోజు వాళ్లిద్దరూ కూర్చొని మాట్లాడినపుడు కూడా ఇలాగే చర్చ నడవగా ఆ తరువాత వైసీపీ పార్టీ కొన్ని పదవుల నుండి విజయసాయిని తొలగించింది. చాలా రోజులుగా జగన్ కి విజయ సాయి మధ్య గ్యాప్ ఉంది అన్న మాటలకు నేడు చంద్రబాబు విజయసాయి మాట్లాడుకోవడం హాట్ టాపిక్ అయింది అంటూ దాము బాలాజీ మరియు దాసరి విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago