Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్న చంపింది ఎవరనీకాని ఎవరు చంపారనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎంకి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలియక పోవడం పట్ల అటు విపక్షాలా నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్ ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తుంది ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు.అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేయించాలని గట్టిగా అనుకుంటున్నా సునీత రెడ్డి తాజాగా జైల్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డిని కలిసినట్లు జగన్ మీడియా కథనాలు ప్రసారం చేయగా అందులో నిజానిజాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.
జైల్లో ఎర్ర గంగిరెడ్డిని బెదిరించిన సునీత రెడ్డి….
వివేకానంద కేసులో దస్తగిరి తో పాటు నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్ రద్దు అయి జైల్లో ఉన్నారు. ఆయన అప్రూవర్ గా మారితే అవినాష్ మీద ఒత్తిడి తేవచ్చు అని సిబిఐ ఒకవైపు ఎర్ర గంగిరెడ్డిని అప్రూవర్ గా మారమని ఒత్తిడి చేస్తున్నారు. ఇక ఎర్ర గంగిరెడ్డికి విచారణ అనంతరం కూడా బెయిల్ ఇవ్వకూడదని సునీత రెడ్డి పిటిషన్ వేశారు.
అయితే తాజాగా సునీత రెడ్డి జైల్లో ఎర్ర గంగిరెడ్డిని కలిసింది, బెదిరించింది అంటూ కథనాలు ప్రసారం కాగా జైలుకి వెళ్ళింది లాయర్ ద్వారా ఎర్ర గంగిరెడ్డిని కలిసింది అంటూ వార్తలు వచ్చాయి. వీటి గురించి దాముబాలాజీ మాట్లాడుతూ జైలు వద్దకు ఆమె వెళ్లిన నేరుగా కలిసే అవకాశం లేదు కనుక లాయర్ ద్వారా ఆమె చెప్పాలనుకున్నది చెప్పించి ఉండవచ్చు అంటూ చెప్పారు. ఎర్ర గంగిరెడ్డిని అప్రూవర్ గా మారమని సునీత రెడ్డి తరుపు లాయర్ ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం ఉందంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…