Analyst Shravan Kumar : సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరిగితే అది వెంటనే వైరల్ అవుతుంది. అందుకే సెలెబ్రిటీల మీద ఏదో ఒక గాసిప్ పుట్టించి సోషల్ మీడియాలో మంచి వ్వ్యూస్ లైక్స్ వస్తాయని చాలమంది నేడు అసత్యాలను ప్రచారం చేస్తూ సోషల్ మీడియా ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు బయట కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ సినిమా కత నాదే వాళ్ళు కాపీ కొట్టారంటూ కొంతమంది కోర్టును ఆశ్రయిస్తుంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మీద కూడా ఒక భూమి విషయంలో శ్రీకాంత్ అనే వ్యక్తి హై కోర్ట్ ను ఆశ్రయించాడు. దేంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరంజీవి మోసపోయాడా…
ఈ ఇష్యూ గురించి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతూ కొంత మంది మీడియా హైప్ కోసం కూడా ఇలాంటివి చేస్తుంటారు. అయితే న్యాయ స్థానం నిజానిజాలను తేలుస్తుంది అంటూ అభిప్రాయపడ్డారు. చిరంజీవి గారికి జూబ్లీహిల్స్ లోని సొసైటీ లో 600 గజాల భూమి ఉంది. అయితే అది చిరంజీవిది కాదు అంటూ నేడు శ్రీకాంత్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడం జరిగింది. జూబ్లీహిల్స్ సొసైటీ ఒక జటిల పదార్థం అక్కడ సవ్యంగా భూముల వివరాలు లేవు అందుకే తరచూ సమస్యలు వస్తున్నాయి అంటూ శ్రవణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
చిరంజీవి గారు స్వయంగా ల్యాండ్ విషయం పట్టించుకుని ఉండకపోవచ్చు, ఆయన సిబ్బంది మేనేజర్లు ఎవరైనా సరైన అవగాహన లేకుండానే ల్యాండ్ కొనుగోలు చిరంజీవి గారితో చేయించి ఉండవచ్చు అంటూ కేసుకు మరో కోణం తెలిపారు. కోర్ట్ వద్దకు వివాదం వెళ్ళింది కాబట్టి ఇరు పక్షాల వద్ద ఉన్న డాక్యూమెంట్స్ బట్టి అసలు ఎవరి ల్యాండ్ అన్నది నిర్ణయిస్తారు అంటూ తెలిపారు. ఇక రాజకీయ కుట్రలో భాగంగా కూడా ఇలాంటి కేసులు చిరంజీవి గారి మీద వేసి ఉండవుచ్చు. ఏ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువవుతున్నాయి అంటూ చెప్పారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…