Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈమె వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే అనసూయ నటించిన పుష్ప 2 సినిమా విడుదల కానుంది ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు సంచలనగా మారింది.
తాజగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా వేడుకలో ఎంతో సరదాగా యాక్టివ్గా అనసూయ కనిపించారు. ఈ కార్యక్రమంలో ఈమె రష్మిక తో పాటు ఇతర సినిమా బృందంతో చాలా సంతోషంగా గడిపారు. అయితే ఈ వేడుక పూర్తి కాగానే అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సంచలనగా మారింది.
ఈమె సోషల్ మీడియా వేదికగా దూరపు కొండలు నునుపు అనే ఒక్క పోస్ట్ మాత్రమే చేసింది. అయితే ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో సంచలనగా మారడమే కాకుండా మరోసారి విజయ్ దేవరకొండ అభిమానులకు అనసూయకు మధ్య వివాదాన్ని రాజేచేసింది. ఇలా అనసూయ దూరపు కొండలు అనే పదంలో కొండలు అనే పదాన్ని మాత్రమే అభిమానులు గుర్తిస్తూ తప్పకుండా ఈ కౌంటర్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మరి కొంతమంది అభిమానులైతే రష్మికని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారని భావిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్గా సక్సెస్ అయిన రష్మిక ఇలా విజయ్ దేవరకొండను ప్రేమిస్తున్న నేపథ్యంలో దూరపు కొండలు నునుపు అనే ఉద్దేశంతోనే ఈమె ఈ పోస్ట్ చేశారని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క పోస్టుతో రష్మిక మరోసారి వార్తల్లో ట్రెండ్ అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…