Featured

Anchor Anasuya : అనసూయ కూడా జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పనుందా..??

Anchor Anasuya : తెలుగు బుల్లితెర మీద సంచలనం సృష్టించిన ప్రోగ్రాములలో జబర్దస్త్ ఒకటి. 2013, ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ ప్రోగ్రాం ఇప్పటివరకూ కూడా టాప్ రేటెడ్ ప్రోగ్రాములలో ఒకటిగా కొనసాగుతోంది. షో మొదట్లో అనసూయ యాంకర్ గా రోజా, నాగబాబు న్యాయ నిర్ణేతలుగా మొదలై, ఇపుడు జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్తలుగా కొనసాగుతోంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది కామెడియన్ లను అభిమానులకు పరిచయం చేసింది. అనసూయ ఈ ప్రోగ్రాం ద్వారా చాలా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఇపుడు చాలా మంది, కారణాలు తెలియటం లేదు గాని జబర్దస్త్ ని వీడుతున్నారు. ఈ లిస్ట్ లో ఇపుడు అనసూయ పేరు కూడా వినిపిస్తోంది.

శీను, ఆది, సుధీర్… ఇపుడు అనసూయ కూడా…

కొన్ని కారణాల వలన నాగబాబు జబర్దస్త్ కి గుడ్ బై చెప్పి వెళ్లిపోవడం అపుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అపుడు నాగ బాబు తో పాటు చంద్ర వంటి కొంతమంది కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు. అయితే ఇపుడు మళ్ళీ వలస కార్యక్రమం మొదలైంది. కారణాలు తెలియటం లేదు కానీ ఇటీవల శీను, ఆది, సుధీర్ జబర్దస్త్ ను విడిచిపెట్టారు. సుధీర్ ఐతే జబర్దస్త్ తో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా విడిచిపెట్టారు. అయితే ఇపుడు అనసూయ కూడా జబర్దస్త్ వీడూతోంది అన్న వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే స్టార్ కమెడియన్లు లేక రేటింగులు తగ్గుతున్నాయి. ఇపుడు అనసూయ జబర్దస్త్ వీడుతోందా, ఎందుకు వెలుతోంది అన్న విషయాలు తెలియడం లేదు. రెమ్యూనరేషన్ సమస్యనా.. లేక సినిమా ఆఫర్ల కారణంగా షోకి దూరం అవుతోందా క్లారిటీ లేదు. ఈ విషయం పై స్పందించి అనసూయనే క్లారిటీ ఇస్తే సరిపోతుంది.

Bhargavi

Recent Posts

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

31 minutes ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

31 minutes ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

1 hour ago

ఏడాదిలో ఒక్కరోజే అవకాశం.. సింహాచలం స్వామి నిజరూప దర్శనం కోసం భక్తుల తాకిడి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…

2 hours ago

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

2 hours ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

3 hours ago