బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పై జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఫైర్ అయింది. సోనమ్ చేసిన పనికి ట్విట్టర్ వేదికగా కడిగిపడేసింది. వివరాల్లోకి వెళితే కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అవసరమైతే తప్ప బయటకి రావడం లేదు. అయితే సెలెబ్రెటీస్ ఈ మధ్య సోషల్ మీడియాలో అభిమానులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. కొందరు లైవ్ చాట్ పెట్టుకుని మరీ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ “నేను ఒక చాక్లేట్ కేక్ చేశాను. అయితే నేను చేయాలనుకున్న సమయానికి ఇంట్లో చాక్లేట్ లేకపోతె ఓక్ ఫుడ్ సప్లై సంస్థ నాకు ఒక క్వాలిటీ చాక్లేట్ ను పంపింది. వారికీ నా కృతఙ్ఞతలు, లవ్యూ న్యూఢిల్లీ..” అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన యాంకర్ రష్మీ “మీరు ఎంత ప్రివిలేజ్ అయితే మాత్రం.. దేశం ఇష్ట క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మీ సరదా కోసం అందులోను ఓక కేకుకోసం అక్కడకి అంతమందిని పంపిస్తారా…అది అంత ముఖ్యమా..” అంటూ ట్వీట్ చేసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…