బుల్లితెర స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న టువంటి యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ యాంకరమ్మ ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని అభిమానులను సందడి చేస్తోంది.ఒకవైపు యాంకర్ గా విధులు నిర్వహించడమే కాకుండా మరోవైపు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ, పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వస్తున్నారు అంటే అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని ఆ సెలబ్రిటీలను ఎన్నో ముప్పుతిప్పలు పెట్టారు. తాజాగా అలాంటి చేదు అనుభవం రష్మికి ఎదురైంది. తాజాగా రష్మీ చిత్తూరులోని స్థానిక చర్చి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఈమె హాజరయ్యారు.
షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రష్మీ వస్తుందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇక రష్మీ రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఒక్కసారిగా ఆమె పై దూసుకు వచ్చారు. వారందరిని కంట్రోల్ చేయడానికి మాల్ సిబ్బంది విఫలమయ్యారు.
ఇలా అభిమానులందరూ తనపై దూసుకువస్తున్న అభిమానుల పట్ల ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా చిరునవ్వుతో రష్మి అభిమానులకు సర్దిచెప్పి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…