గ్రూప్ – 1 పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. గ్రూప్ – 1 పరీక్షల్లో మిగిలిన ప్రాసెస్ అంతటినీ 4 వారల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. రేపటి నుంచి జరగాల్సిన ఇంటర్వూలు కూడా నిలిపివేయాలని తెలిపింది.
గ్రూప్ -1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని APPSC కి కోర్టు ఆదేశాలిచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…