దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, పాక్షిక లాక్ డౌన్ లను పాటిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో అన్నదానం నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. విజయవాడ ఇంద్రకీలాద్రి, ద్వారకా తిరుమలతో పాటు పలు దేవాలయాల్లో అన్నదానం నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే అన్నదానం ఆగిపోయిన ఆలయాల్లో భక్తులకు ప్యాకెట్లలో భోజనం అందించనున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు భోజనాన్ని ప్యాకెట్లలో పంపిణీ చేయనుంది దేవాదాయ శాఖ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…