చైనా యాప్స్ పై భారత ప్రభుత్వం మరోసారి విరుచుకుపడింది. తాజగా చైనాకు సంబంధించి మరో 43 యాప్స్పై భారత ప్రభుత్వం నిషేదించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ – 69ఏ ప్రకారం ఈ 43 యాప్స్ నిషేధిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపధ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఈ 43 యాప్స్ కార్యకలాపాలన్నీ భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు భంగం కలిగించే విధంగా ఉన్నయని ప్రకటించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ మరియు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి దీనికి సంబంధిచిన పూర్తీ సమాచారం అందిన తర్వాత ఈ యాప్స్ నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా నిషేధానికి గురైన 43 యాప్స్ జాబితా ఇదే.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…