ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే పదవ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పటినుంచి ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి చేస్తూ ఒక కీలక ప్రకటన చేసింది జగన్ సర్కార్. గత కొన్ని కొన్నేళ్లుగా కొనసాగుతున్న పదవతరగతి విద్యార్హతను ఇప్పుడు మారుస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. త్వరలో దీనిపై పూర్తీ వివరాలు వెల్లడించనుంది.
ఇదే క్రమంలో ఈ విద్యా సంవత్సరం ఎకాడమిక్ కాలెండర్ ను మారుస్తూ మరో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటివరకు జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉన్న విద్యా సంవత్సరాన్ని కరోనా మహమ్మారి కారణంగా ఈ ఆగస్టు నుంచి వచ్చే ఏడాది జులై, 2021 వరకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పదవ తరగతి పరీక్షలపైనా కూడా కసరత్తులు చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత మరో రెండు వారాలకు పదవ తరగతి పరీక్షలు నిర్వచించాలని భావిస్తున్నారు. దీనిపై ఇంకా నిర్ణయానికి రావాల్సి ఉంది.
ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…
వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…
రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…
ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…