Puneeth Rajkumar: పునీత్ ఇంట మరో విషాదం.. శోకసంద్రంలో పునీత్ కుటుంబ సభ్యులు!
Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటు రావడంతో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరణ వార్త నుంచి ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు ఎంతో మంది అభిమానులు బయటపడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పునీత్ ఇంట మరో విషాద ఘటన చోటుచేసుకుంది.
పునీత్ రాజ్ కుమార్ మరణించి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ప్రతిక్షణం ఆయనను తలుచుకుంటూ పునీత్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ మామ, అశ్విని తండ్రి రేవనాథ్ ఫిబ్రవరి 20వ తేదీ గుండెపోటుతో మరణించారు.
పునీత్ మరణవార్త ఆయనను తీవ్రమైన ఒత్తిడికి గురి చేసిందని ఆయన మరణ వార్తను అనుక్షణం తలుచుకొని ఎంతో భావోద్వేగానికి గురి అయ్యే వారని ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని M.S రామయ్య ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈ విధంగా భర్త చనిపోయి ఐదు నెలల వ్యవధిలోనే తండ్రి కూడా మరణించడంతో అశ్విని తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే పునీత్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక నేడు మధ్యాహ్నం రేవనాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇలా భర్త మరణించిన వెంటనే తన తండ్రి కూడా మరణించడంతో కుటుంబ సభ్యులకు పలువురు ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…