భారత్ లో కరోనా తీవ్రత పెరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.. ప్రస్తుతం సెకండ్ వేవ్ తీవ్రత కొన్ని రాష్ట్రాలలో అధికంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపద్యంలో మన దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
రష్యా అభివృద్ధి చేసిన “స్పుత్నిక్ వి” టీకా అత్యవసర వినియోగంపై కేంద్ర నిపుణుల కమిటీ భేటీ కాఉంది. ఈ భేటీ తరువాత కమిటీ ఈ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరి కొద్ది రోజుల్లోనే కేంద్రం అనుమతులు లభించే అవకాశం ఉంది.
అయితే ఈ టీకాను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేస్తుంది. 2,3 దశ క్లీనికల్ టెస్టులు నిర్వహించింది. తోలి డోసు తీసుకున్న 21 రోజులకు రెండో డోసు తీసుకోవాలి.
కర్నూలు జిల్లాలో ఓ చిన్నారి చేసిన భావోద్వేగ విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. చదువుకోవాలన్న తపన…
దేశంలో ఇంధన రంగంలో మరో కీలక అడుగు పడింది. పర్యావరణహిత ఇంధన వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్తరకం…
ముంబైలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో గది తీసుకున్న ఓ అతిథికి ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు…
అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక సాధారణ మహిళ జీవితం, విదేశీ నేలపై అసాధారణమైన మానవ సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.…
దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కోట్లాది మంది వాహనదారులకు ఊరటనిచ్చేలా లైసెన్స్…
తెలుగు బిగ్బాస్ సీజన్-10 ప్రారంభానికి ఇంకా అధికారిక తేదీ ప్రకటించకపోయినా, కంటెస్టెంట్ల జాబితాపై మాత్రం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో…