భారత్ లో కరోనా తీవ్రత పెరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.. ప్రస్తుతం సెకండ్ వేవ్ తీవ్రత కొన్ని రాష్ట్రాలలో అధికంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపద్యంలో మన దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
రష్యా అభివృద్ధి చేసిన “స్పుత్నిక్ వి” టీకా అత్యవసర వినియోగంపై కేంద్ర నిపుణుల కమిటీ భేటీ కాఉంది. ఈ భేటీ తరువాత కమిటీ ఈ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరి కొద్ది రోజుల్లోనే కేంద్రం అనుమతులు లభించే అవకాశం ఉంది.
అయితే ఈ టీకాను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేస్తుంది. 2,3 దశ క్లీనికల్ టెస్టులు నిర్వహించింది. తోలి డోసు తీసుకున్న 21 రోజులకు రెండో డోసు తీసుకోవాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…