కరోనా సృష్టిస్తున్న సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిసితి మరింత దారుణంగా తయారవుతుంది. ఆర్ధిక సంవత్సరం మొదట్లోనే కరోనా కారణంగా భారీ దెబ్బ పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం ఘననీయంగా పడిపోయింది. రిజిస్ట్రేషన్లు, ఎక్సయిజ్ వంటి రంగాలనుండి చిల్లిగవ్వ కూడా పుట్టడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ధిక కార్యకలాపాలు అన్ని స్తంభించాయి. మరో వైపు వేతనాలు, పింఛన్లు, ఆసరా తోపాటుగా పలు కీలక పధకాల అమలు కోసం దాదాపు 10వేల కోట్లు అవసరం అవుతాయి.
దీనితో కేంద్రపన్నుల వాటా మరియు రుణాలు సహా ఇతర మార్గాల నుంచి నిధులను సమీకరించడం కోసం ఆంద్రప్రదేశ్ ఆర్ధిక శాఖ ద్రుష్టి పెట్టింది. అయితే గత ఏడాదే 77 వేల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ప్రస్తుత పరిసితిని దృష్టిలో పెట్టుకుని మంగళవారం నాడు మరో రూ.1000 కోట్ల రుణాన్ని తీసుకుంది. సెక్యూరిటీల వేలం కోసం ప్రయత్నించగా రిజర్వ్ బ్యాంకు నుంచి 11 ఏళ్ల కాలానికి 7.98 శాతం వడ్డీ కింద రూ.1000 కోట్లు అప్పుగా తీసుకుంది.
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్లో ఒకటి. సాధారణంగా వీటిని స్వీట్లు, పాయసం, హల్వా వంటి వంటకాలలో…
ఈ రోజుల్లో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు కాలం మారినా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంటాయి. అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో…
సినీ ఇండస్ట్రీలో ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తే, ఒక్క అపజయం కెరీర్ను పూర్తిగా దెబ్బతీయగలదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ…
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో “షార్ప్ జా లైన్” కోసం చూయింగ్ గమ్ నమలడం ఒక కొత్త ట్రెండ్గా మారింది.…
భారతదేశంలో ఆంజనేయస్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ, కొన్ని క్షేత్రాలు తమ ప్రత్యేకతలతో భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి అరుదైన దేవాలయాల్లో…