కరోనా సృష్టిస్తున్న సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిసితి మరింత దారుణంగా తయారవుతుంది. ఆర్ధిక సంవత్సరం మొదట్లోనే కరోనా కారణంగా భారీ దెబ్బ పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం ఘననీయంగా పడిపోయింది. రిజిస్ట్రేషన్లు, ఎక్సయిజ్ వంటి రంగాలనుండి చిల్లిగవ్వ కూడా పుట్టడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ధిక కార్యకలాపాలు అన్ని స్తంభించాయి. మరో వైపు వేతనాలు, పింఛన్లు, ఆసరా తోపాటుగా పలు కీలక పధకాల అమలు కోసం దాదాపు 10వేల కోట్లు అవసరం అవుతాయి.
దీనితో కేంద్రపన్నుల వాటా మరియు రుణాలు సహా ఇతర మార్గాల నుంచి నిధులను సమీకరించడం కోసం ఆంద్రప్రదేశ్ ఆర్ధిక శాఖ ద్రుష్టి పెట్టింది. అయితే గత ఏడాదే 77 వేల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ప్రస్తుత పరిసితిని దృష్టిలో పెట్టుకుని మంగళవారం నాడు మరో రూ.1000 కోట్ల రుణాన్ని తీసుకుంది. సెక్యూరిటీల వేలం కోసం ప్రయత్నించగా రిజర్వ్ బ్యాంకు నుంచి 11 ఏళ్ల కాలానికి 7.98 శాతం వడ్డీ కింద రూ.1000 కోట్లు అప్పుగా తీసుకుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…