కరోనా ధాటికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను బ్రహ్మస్త్రంగా భావిస్తూ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమయంలో ఏపీ విధ్యుత్ శాఖ కెలక నిర్ణయం తీసుకుంది. తాజాగా గృహ, పారిశ్రామిక వినియోగదారులకు ఏప్రిల్ నెలలో చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోయినా విధ్యుత్ సరఫరా నిలిపివేయకూడదని నిర్ణయించింది.
మామూలుగా బిల్లు జారీ చేసిన 14 రోజులకు బిల్లు చెల్లించాలి. ఒక వేళ పేమెంట్ కట్టడం కాస్త జాప్యం జరిగితే రేకనెక్షన్ చార్జెస్ వాసులు చేస్తారు. బిల్లు చెల్లించాల్సిన గడువు ముగిసిన వారం రోజులకు విధ్యుత్ సరఫరా నిలిపివేస్తారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ విధ్యుత్ శాఖ ఈ రూల్స్ ను సడిలిచింది. కరెంట్ బిల్లులు ఆలస్యంగా చెల్లించినా కూడా వినియోగదారులకు నుంచి జరిమానా వాసులు చేయకూడదని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సిఉందని ఓక అధికారి తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…