త్వరలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయాతమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. పలు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. అయితే శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టుల జాబితా సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్ని శాఖల అధికారులతో చర్చలు జరపనున్నారు.
ఈ క్రమంలో క్రమబద్దీకరణ దిశగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న వార్తల జోరుగా వినిపిస్తున్న వేళ కాంట్రాక్ట్ ఉద్యోగులు కాస్త ఉద్వేగానికి లోనవుతున్నారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా అరకొర వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ నిర్ణయం భారీ ఉపశమనం ఇస్తుంది. అయితే సీనియార్టి ప్రకారం రెగ్యులరైజ్ చేస్తారా లేదా వేరే ఏమైనా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారా అన్న విషయంపై స్పష్టమైన సమాచారం రావాల్సిఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…