ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. పదోతరగతి పరీక్షలపై హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది హైకోరు.
దీనితో పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుత పరిస్తితుల్లో స్కూళ్ళు తెరిచే ఆలోచన తమకు లేదని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో టీచర్లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి కరోనా వ్యాక్సిన్లు వేయలేమని అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై పూర్తీ వివరాలు కోరిన హైకోర్టు విచారణ వాయిదా వేసింది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…