దేశవ్యాప్తంగా త్వరలోనే పిల్లలపై కోవిడ్ వాక్సిన్లు ట్రయల్స్ ప్రారంభించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్లకు సంబంధించి పలు విషయాలపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. వ్యాక్సిన్ల విషయంలో పిల్లల కోసం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదని వస్తున్న ఆరోపణలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది.
త్వరలోనే పిల్లలపై వ్యాక్సిన్ల ట్రయల్స్ చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఏ దేశంకూడా చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వలేదని గుర్తుచేసింది. పిల్లలకు టీకాలు ఇవ్వాలని WHO కూడా ఎక్కడా సూచించలేదని తెలిపింది. అయినా కూడా మన శాస్త్రవేత్తల పరిశోధనలకు అనుగుణంగా పిల్లలపై టీకా ట్రయల్స్ చేయనున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…