భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, తెలుగు అమ్మాయి రజినీకి ఏపీ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. టోక్యో నుంచి తిరిగి వచ్చిన రజనీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో క్యాంపు ఆఫీసులో సమావేశం అయ్యింది. రజనీకి 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. దాంతో పాటు ఆమె కోరుకున్నట్టుగా తిరుపతిలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని కేటాయించారు. నెలకు 40 వేల రూపాయల చొప్పున ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కూడా అధికారులను జగన్ ఆదేశించారు.
కాగా గత ప్రభుత్వ హయాంలో రజనీకి ప్రకటించిన ప్రోత్సహకాలు పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. వాటిని సత్వరం కేటాయించాలని కూడా జగన్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…