AP liquor scam accused Venkatesh Naidu is a TDP man? Sensational photos come to light!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో A-34 నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు, టీడీపీలోని పలువురు అగ్ర నాయకులతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఈ కేసు మరింత రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వంటి వారితో సన్నిహితంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలు వివిధ సందర్భాల్లో తీసినవిగా తెలుస్తోంది.
గతంలో వెంకటేష్ నాయుడు భారీగా డబ్బులు లెక్కపెడుతున్న వీడియో వెలుగులోకి రావడంతో ఈ కేసుపై ఉత్కంఠ పెరిగింది. ఇప్పుడు ఈ రాజకీయ నేతలతో ఉన్న ఫొటోలు బయటకు రావడంతో రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. నెటిజన్లు “తీగ లాగితే డొంక కదులుతోంది,” “ఇప్పుడే మొదలైంది అసలు గేమ్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పరిణామం లిక్కర్ స్కామ్ దర్యాప్తును ఏ మలుపు తిప్పుతుందో అని సర్వత్రా చర్చ జరుగుతోంది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…