కర్ణాటకలో ప్రేమ వ్యవహారం హింసాత్మక మలుపు తిరిగిన సంఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడనే ఆగ్రహంతో ఓ యువతి తన ప్రియుడిపై కత్తితో దాడి చేయడం…
డిజిటల్ లావాదేవీలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఓటీపీ మోసాలు, ఫేక్ కాల్స్, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న ఫ్రాడ్లతో…
చాలా రోజుల తర్వాత బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించడంతో కొనుగోలుదారుల్లో కొత్త ఆసక్తి మొదలైంది. బంగారం వెంటనే వెండి ధరలు కూడా దిగివచ్చాయి. దీంతో ఇప్పుడు…
కౌశాంబి, సెప్టెంబర్ 3, 2025: ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లా, సిరతు తహసీల్లోని భైంసహపర్ గ్రామంలో వింత సంఘటన ఒకటి చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలిక రియా అనే…
కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, నిందితుడైన మైనర్ బాలుడు ఒక క్రిమినల్గా మారాలని కలలు కన్నాడు. పోలీసుల దర్యాప్తులో అనేక…
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, అభం శుభం తెలియని సామాన్య ప్రజలనే కాకుండా, ఇప్పుడు విద్యావంతులను, సమాజంలో గౌరవం ఉన్నవారిని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయి.…
అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రెండేళ్లుగా తమ కుమార్తెను చూడలేక, కనీసం ఫోన్ లో కూడా…
హైదరాబాద్: కూకట్పల్లిలో జరిగిన చిన్నారి సహస్ర హత్య కేసులో సైబరాబాద్ పోలీసులు సంచలన నిజాలను బయటపెట్టారు. క్రికెట్ బ్యాట్ కోసం 8 ఏళ్ల బాలికను పక్కింట్లో ఉండే…
ఢిల్లీ, ఎన్సీఆర్లో వీధి కుక్కల తొలగింపు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక వీధి కుక్క…
నెల్లూరు జిల్లాలో ఒక పెద కుటుంబానికి చెందిన మహిళకు సంబంధించిన పెను సంచలనం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడానికి…