ADVERTISEMENT

Tag: Latest News

పెళ్లికి నో చెప్పాడని ప్రియుడిపై కత్తితో దాడి చేసిన యువతి.. యువకుడి పరిస్థితి విషమం!

కర్ణాటకలో ప్రేమ వ్యవహారం హింసాత్మక మలుపు తిరిగిన సంఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడనే ఆగ్రహంతో ఓ యువతి తన ప్రియుడిపై కత్తితో దాడి చేయడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటన రామనగర జిల్లాలోని బిడది పట్టణంలో ...

సైబర్ ఫ్రాడ్ బాధితులకు గుడ్‌న్యూస్! 85% వరకు రీఫండ్ ఛాన్స్..!

డిజిటల్ లావాదేవీలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఓటీపీ మోసాలు, ఫేక్ కాల్స్, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న ఫ్రాడ్‌లతో సామాన్యులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు కొంత భరోసా కలిగించే ...

Today's gold prices in Telangana and Andhra Pradesh.

ధర తగ్గిందని గోల్డ్ షాపుకు వెళ్తున్నారా? ఆగండి… ఇంకా తగ్గే ఛాన్స్!

చాలా రోజుల తర్వాత బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించడంతో కొనుగోలుదారుల్లో కొత్త ఆసక్తి మొదలైంది. బంగారం వెంటనే వెండి ధరలు కూడా దిగివచ్చాయి. దీంతో ఇప్పుడు అందరి మనసుల్లో ఒక్కటే ప్రశ్న… ఇది తాత్కాలిక తగ్గుదలా? లేక ఇంకా ధరలు ...

15-year-old girl bitten by snake 10 times in 42 days.. Doctors were shocked..

15 ఏళ్ల బాలికను 42 రోజుల్లో 10 సార్లు పాము కాటు.. డాక్టర్లకే షాక్ అయ్యారు..

కౌశాంబి, సెప్టెంబర్ 3, 2025: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా, సిరతు తహసీల్‌లోని భైంసహపర్ గ్రామంలో వింత సంఘటన ఒకటి చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలిక రియా అనే 9వ తరగతి విద్యార్థిని గత 42 రోజుల్లో 10 సార్లు పాము కాటుకు ...

క్రిమినల్‌ కావాలని బాలుడి గోల్.. కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో కొత్త మలుపు!

కూకట్‌పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, నిందితుడైన మైనర్ బాలుడు ఒక క్రిమినల్‌గా మారాలని కలలు కన్నాడు. పోలీసుల దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్యకు దారితీసిన కారణాలు కూకట్‌పల్లిలో 10 ఏళ్ల బాలిక ...

Priest : పూజకు పిలిచి.. ఏకంగా పురోహితుడి నుంచి 6లక్షలు కొట్టేసారు..

హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, అభం శుభం తెలియని సామాన్య ప్రజలనే కాకుండా, ఇప్పుడు విద్యావంతులను, సమాజంలో గౌరవం ఉన్నవారిని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయి. తాజాగా, పాతబస్తీలోని పురానాపూల్ ప్రాంతానికి చెందిన ఓ 52 ఏళ్ల పురోహితుడిని సైబర్ ...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. కట్నం కోసం తిండి పెట్టకుండా.. భర్త వేధింపులతో యువతి మృతి!

అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రెండేళ్లుగా తమ కుమార్తెను చూడలేక, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేకపోయిన తల్లిదండ్రులు, అల్లుడి ఫోన్ కాల్ తో రాజమహేంద్రవరం ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ...

కూకట్‌పల్లి చిన్నారి సహస్ర హత్య కేసులో మరిన్ని విస్తుపోయే నిజాలు.. క్రికెట్ బ్యాట్ కోసం..

హైదరాబాద్: కూకట్‌పల్లిలో జరిగిన చిన్నారి సహస్ర హత్య కేసులో సైబరాబాద్ పోలీసులు సంచలన నిజాలను బయటపెట్టారు. క్రికెట్ బ్యాట్ కోసం 8 ఏళ్ల బాలికను పక్కింట్లో ఉండే 14 ఏళ్ల బాలుడు అత్యంత దారుణంగా హత్య చేసినట్లు సైబరాబాద్ సీపీ మహంతి ...

A stray dog ​​licked a boy's wound..

బాలుడి గాయాన్ని నాకిన వీధి కుక్క.. రేబిస్ బారినపడి రేబిస్ సోకి 2 ఏళ్ల బాలుడు మృతి!

ఢిల్లీ, ఎన్సీఆర్‌లో వీధి కుక్కల తొలగింపు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక వీధి కుక్క నాకడంతో కేవలం రెండేళ్ల బాలుడు రేబిస్ బారినపడి మృతి చెందాడు. ఈ సంఘటన ...

నెల్లూరులో పెను సంచలనం.. ఆస్పత్రిలో ఖైదీతో రొమాన్స్.. రాజకీయాల నుంచి పోలీసుల వరకు మహిళ హవా?

నెల్లూరు జిల్లాలో ఒక పెద కుటుంబానికి చెందిన మహిళకు సంబంధించిన పెను సంచలనం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడానికి ఆ మహిళే కారణమన్న ఆరోపణలు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఈ వివాదాన్ని ...

Page 1 of 7 1 2 7

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!