ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మే 3 నుండి 9 వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల ఫలితాలను APPSC అధికారికంగా ప్రకటించింది. APPSC ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ...
Kerala Crime : కేరళలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రేష్మా అనే 30 ఏళ్ల మహిళ ఏకంగా 10 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. ఈ విషయం బయటపడటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ మోసాల ...
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తను అందించింది. విద్యుత్ శాఖలో నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే 'రూ. కోటి ప్రమాద బీమా పథకం'. ఈ ...
Journalist Krishnam Raju : తప్పు చేయడం సహజం. కానీ, చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం, మరింత దిగజారడం నిజంగా బాధాకరం. జర్నలిస్ట్ కృష్ణంరాజు విషయంలో ఇదే జరుగుతోంది. అమరావతి మహిళల గురించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంత ...
Mudragada : మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. అందులో తన కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలను ఆయన పంచుకున్నారు. ఆ లేఖలో ఆయన ఏం చెప్పారంటే.. "ఈ మధ్య మా కుటుంబం ...