హైదరాబాద్: సనత్నగర్ పారిశ్రామిక వాడలోని ఒక ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ తయారీకి సంబంధించిన ఈ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. Major fire breaks out at plastic ...
ఏపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం రెండో విడతకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ పథకం తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 చొప్పున నగదు జమ చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు ...
భారత యువ వ్యోమగామి శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. అమెరికాలోని ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియం స్పేస్ చేపట్టిన మానవ సహిత అంతరిక్ష ప్రయోగం యాక్సియం-4 (Axiom-4) లో భాగంగా, ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వైపు తన అంతరిక్షయాత్రను ...
గుంటూరు జిల్లా సత్తెనపల్లి పర్యటనలో జరిగిన ఘటన వైఎస్ జగన్కు తీవ్ర సమస్యలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. సత్తెనపల్లిలో జగన్ వాహనం కింద పడి కార్యకర్త సింగయ్య మృతి చెందిన ఘటనలో పోలీసులు తీవ్రంగా స్పందించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ ఘటనపై ...
వాహనదారుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ Annual Toll Pass (ATP) అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఆగస్టు 15, 2025 నుంచి ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. Good news for ...
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పర్యాటక దృష్టికోణంలో ప్రసిద్ధిగాంచిన దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద ఓ యువతి జంప్ చేసి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని సుష్మ (27)గా పోలీసులు గుర్తించారు. girl jumped in durgam cheruvu cable ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసుల నుంచి పెద్ద షాక్ తగిలింది. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద ఫిర్యాదు నమోదు చేశారు. Case registered against Ambati ...
నిన్న గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన AI171 విమానం అహ్మదాబాద్ నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230 ...
Bonalu : తెలంగాణలో బోనాల సందడి మొదలు కానుంది! ఈ నెల 26 నుంచి గోల్కొండ బోనాలతో ఈ పండుగ ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం హైదరాబాద్లో బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దేవాదాయ శాఖ ...
KCR : రేపు, బుధవారం ఉదయం 11:30 గంటలకు, తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) బూర్గుల రామకృష్ణారావు భవన్లో జరుగనున్న పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ...