అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపులు తిరుగుతున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతల చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తున్నాయనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రులు పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా లాంటి నేతల పేర్లు ...