Mithun Reddy enjoys royal pleasures in jail..!
రాజమహేంద్రవరం: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ఉంచుకుని జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా మిథున్ రెడ్డికి కింది సౌకర్యాలు కల్పించాలని కోర్టు పేర్కొంది:
బంధువులు వారంలో రెండు సార్లు, న్యాయవాదులు మూడు సార్లు ములాఖత్కు రావచ్చని కోర్టు తెలిపింది. అలాగే జైలులో వున్న వైద్య వసతులు సరిపోకపోతే జైలు వెలుపల చికిత్సను కూడా అనుమతించాల్సిందిగా సూచించింది. ఈ సౌకర్యాల అమలుపై జైలు అధికారులు కోర్టుకు హాజరై పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ తీర్పుతో మిథున్ రెడ్డి జైలు జీవితంలో కొంత మేర రిలీఫ్ లభించినట్లు చెప్పొచ్చు. అయితే, ఇదంతా లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు విచారణకు దారితీసే దశల్లో కీలక పరిణామంగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…