Mithun Reddy enjoys royal pleasures in jail..!
రాజమహేంద్రవరం: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ఉంచుకుని జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా మిథున్ రెడ్డికి కింది సౌకర్యాలు కల్పించాలని కోర్టు పేర్కొంది:
బంధువులు వారంలో రెండు సార్లు, న్యాయవాదులు మూడు సార్లు ములాఖత్కు రావచ్చని కోర్టు తెలిపింది. అలాగే జైలులో వున్న వైద్య వసతులు సరిపోకపోతే జైలు వెలుపల చికిత్సను కూడా అనుమతించాల్సిందిగా సూచించింది. ఈ సౌకర్యాల అమలుపై జైలు అధికారులు కోర్టుకు హాజరై పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ తీర్పుతో మిథున్ రెడ్డి జైలు జీవితంలో కొంత మేర రిలీఫ్ లభించినట్లు చెప్పొచ్చు. అయితే, ఇదంతా లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు విచారణకు దారితీసే దశల్లో కీలక పరిణామంగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…