AP politics: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎంతో ప్రశాంత వాతావరణంలో ముగిసాయి. పలుచోట్ల గొడవలు చోటుచేసుకున్న పెద్దగా ఎక్కడ కూడా రీ పోలింగ్ చేసే పరిస్థితులు ఏర్పడలేదని చెప్పాలి. ఈ విధంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడమే కాకుండా ఊహించని విధంగా 78.5% పోలింగ్ జరగడంతో ఈసారి ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగిందని చెప్పాలి.
ఈ విధంగా ఎన్నికలు ముగిసిన అనంతరం అధికారంలోకి ఏ పార్టీ రాబోతుందనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు అధికారంలోకి ఏ పార్టీ రాబోతుందనే విషయాలను కూడా వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే ఎన్నికలు జరిగిన శైలిని కనుక మనం గమనిస్తే పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు పోలింగ్ బూతుల వద్ద క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈసారి ఎన్నికలు చాలా టఫ్ గా ఉండబోతున్నాయని అందరూ భావించారు. కూటమి అలాగే వైసిపి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండబోతుందని కూడా భావించారు కానీ ఎన్నికలు మాత్రం అధికార పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీకి చాలా అనుకూలంగా మారాయని తెలుస్తుంది. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళా సాధికారత కోసం జగన్ కృషి చేశారు అలాగే కులమత బేధాలు లేకుండా సంక్షేమాన్ని అందించారు.
వైసీపీదే అధికారం…
ఈ క్రమంలోనే ఈసారి ప్రజలందరికి మద్దతు కూడా అధికార పార్టీకే ఉందని తెలుస్తోంది.గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలను విలేజ్ క్లినిక్లను గ్రౌండ్ లెవెల్ లో అభివృద్ధి చేసినటువంటి జగన్ ఈసారి సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలను విలేజ్ క్లినిక్లను గ్రౌండ్ లెవెల్ లో అభివృద్ధి చేసినటువంటి జగన్ ఈసారి సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి పై కూడా ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…