భారతీయ చిత్రకళా ఖండానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పడానికి 1938లో గీసిన కళాఖండమే నిదర్శనం అని చెప్పవచ్చు. భారతీయ చిత్రకారిణి అమృతా షేర్ గిల్ కుంచె నుంచి జాలువారిన చిత్రాలలో 1938లో గీసిన చిత్రం ఏకంగా 37.8 కోట్ల రూపాయల ధర పలకడం ఎంతో విశేషం. ఈ విధంగా భారతీయ చిత్రకళా ఖండం ప్రపంచంలోనే అత్యంత ధర పలికిన రెండవ చిత్రం ఇదేనని చెప్పవచ్చు. అదేవిధంగా అమృత గీసిన చిత్రాలలో అత్యంత ధర పలికిన చిత్రం కూడా ఇదే.
శాఫ్రాన్ఆర్ట్ సంస్థ నిర్వహించిన వేలం పాటలు అమృత గీసిన ఈ చిత్రం రూ.37.8 కోట్లకు అమ్ముడుపోయింది. విదేశాలలో నివసించే అమృత తిరిగి ఇండియా యా చేరుకున్న కొంతకాలానికి గోరఖ్పుర్లోని తన కుటుంబ ఎస్టేట్ లో ఈ చిత్రాన్ని గీసింది.. ‘ఇన్ ది లేడీస్ ఎన్క్లోజర్’ పేరుతో గీసిన ఆ కళాఖండంలో కొందరు మహిళలు వారి పనులలో నిమగ్నం అవ్వటం మనం ఈ కళాఖండంలో చూడవచ్చు.
ఈ విధంగా అమృత గీసిన చిత్రం వేలంపాటలో అత్యంత ధర పలకడంతో ఆమె కళానైపుణ్యం ఏమిటో మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఈ చిత్రం అత్యంత ధరక పలకడంతో శాఫ్రాన్ఆర్ట్ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు దినేశ్ వజిరానీ మాట్లాడుతూ… ఈ కళాఖండం ఒక చిత్రకారినిగా ఆమె ఎదుగుదలను తెలియజేస్తుంది. ఆమె గీసిన ఎన్నో చిత్రాలలో ఈ చిత్రం చిత్రలేఖనంలోనే ఒక అరుదైన భాగమని వారు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…