Astrologer Venu Swamy : జాతకాలను నమ్మే వారూ ఉంటారు, కొంతమంది అందంతా ట్రాష్ అంటూ తీసి పడేసేవారూ ఉంటారు. అయితే బాగా ఇబ్బందుల్లో ఉన్నపుడు ఎంత కస్టపడినా ఫలితం కనిపించినపుడు జాతకాల వైపు జనాలు మల్లుతారు. అలా వచ్చిన వారిని క్యాష్ చేసుకోవడం చాలా మంది జోతిష్యులు చేసే పని. అయితే కొంత మంది మాత్రం సెలబ్రిటీలు, రాజకీయనాయకుల జాతకాలను చెబుతూ వైరల్ అవుతుంటారు. అలాంటి వారిలో వేణు స్వామి అనే ఆస్ట్రాలజర్ ఒకరు. తనని తాను ప్రమోట్ చేసుకోడానికి సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి రాజకీయ నాయకుల జాతకాల గురించి మాట్లాడారు.
ఏపీ లో ఆ పార్టీ గల్లంతు…
వేణు స్వామి రాజకీయాల గురించి మాట్లాడుతూ మోడీ కి ఏమంత బాగోదంటూ చెప్పారు. వ్యక్తిగత జాతకం చెప్పాను కానీ మోడీకి అర్ధష్టమ శని నడుస్తోంది కాబట్టి అంత బాగా ఉండకపోవచ్చు, 2024లో అంటూ చెప్పాడు వేణు స్వామి. ఇక ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ 2024లో మళ్ళీ జగన్ దే అధికారం అంటూ చెప్పారు.
జగన్ కి 2024 లో అర్ధష్టమ శని వెళ్ళిపోతుందని, పవన్, చంద్రబాబు నాయుడులకు అర్ధష్టమ శని మొదలవుతుందని అందువల్ల వారిద్దరికీ రాజయోగం లేదంటూ చెప్పారు. ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన మూడు జంట కడితే జగన్ కు ఇబ్బందులంటూ చెప్పారు. ఇక 2024 ఎన్నికల సమయానికి సంచలనం రేగుతుందని, ఆంధ్రలో ఒక పార్టీ కనిపించకుండా కనుమరుగవుతుందంటూ చెప్పారు.
హిందూ సంప్రదాయంలో ప్రతి నెల కృష్ణ పక్ష అష్టమికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజును కాలాష్టమిగా పిలుస్తారు.…
భారతదేశంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లలోపు వయసున్న…
ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఓట్స్ను భాగం చేసుకుంటున్నారు. బరువు తగ్గడం,…
ఈ మధ్యకాలంలో చాలా మంది అకస్మాత్తుగా వచ్చే నడుము నొప్పిని సాధారణ సమస్యగా తీసుకుంటున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం, తప్పుగా నిద్రపోవడం…
మహారాష్ట్రలో తాజాగా నమోదైన బర్డ్ ఫ్లూ కేసులు మరోసారి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పక్షుల్లో హెచ్5ఎన్1 వైరస్…
ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడినప్పుడు పప్పుధాన్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో శనగలు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించే…