నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. బాలయ్య నటించిన ‘ అఖండ’ బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన అఖండ.. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రికార్డ్ కలెక్షన్లను సాధించింది. కరోనా లాక్ డౌన్ అనంతరం విడుదలైన భారీ చిత్రం కావడంతో.. ప్రేక్షకులు కూడా సినిమాకు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ వద్ద బాలయ్య విశ్వరూపం చూపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
దేశం మొత్తం మీద రూ.150 కోట్లు గ్రాస్ కలెక్షన్లను సాధించి బాలయ్య “అఖండ” అద్బుతమైన రికార్డ్ నమోదు చేసింది. ఇప్పటికీ పలు థియేటర్లో ఇప్పటికీ ఈ సినిమా నడుస్తుంది అంటే అఖండ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో 100 రోజులను పూర్తి చేసుకున్నందుకు గానూ అఖండ ‘కృతజ్ఞత సభ’ ను నిర్వహించారు. కర్నూల్ ఎస్టీబీసీ గ్రౌండ్లో జరిగిన ఈ సభ అత్యంత ఘనంగా నిర్వచించారు సినిమా టీమ్.. ఈ నేపధ్యంలో అఖండ సినిమా లో నటిచిన నటీనటులు అందరూ ఒక బస్సులో కర్నూలు వెళ్ళిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వీడియోలో బాలకృష్ణ.. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ను.. ‘ప్రగ్యా ఇప్పుడే బాగా రెస్ట్ తీసుకో.. మనం ఇప్పుడు ఎక్కడికో తెలుసా? రాయలసీమ. అక్కడ జనం, వారి అభిమాన్ని తట్టుకోలేవ్.. దబిడి దిబిడియే’ అంటూ ఆటపట్టించాడు. ఈ విడియోలో బాలయ్య హీరోయిన్ ను ఆటపట్టించిన తీరును చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…