తెలంగాణలో బిసి బంధు అమలు చేయాలన్నారు బిసి సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య. బిసి బంధు పై సీఎం కేసీఆర్ మౌనం వీడాలని అన్నారు. ఈ నెల 24న అన్ని జిల్లాలో సత్యాగ్రహ దీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ బిసి బంధు పై ప్రకటన చేయకుంటే రాష్ట్రమంతటా ధర్నాలు ర్యాలీలు చేపడతామని హెచ్చరించారు. దళిత బంధు ఇచ్చినపుడు బిసి బంధు ఎందుకు ఇవ్వరని డిమాండ్ చేశారు. హుజరాబాద్ లో అమలు చేస్తున్న దళిత బంధును రాష్ట్రమంతటా అమలు చేయాలని కృష్ణయ్య పేర్కొన్నారు.
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…