మలేసియా ప్రధాని మొహియుద్దీన్ యాసిన్ రాజీనామా చేశారు. అధికారంలోకి వచ్చిన 18 నెలలకే పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. పార్లమెంట్ దిగువసభలో మెజారిటీ కోల్పోవడంతో తప్పనిపరిస్థితుల్లో రాజీనామా చేయాల్పి వచ్చింది. మలేసియాకు అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించారు.
కూటిమిలో వచ్చిన విభేదాల కారణంగా అధ్యక్ష పిటం నుంచి వైదొలగక తప్పలేదు. మరో ప్రభుత్వ ఏర్పాడే వరకు అతను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఉపప్రధాని ఇస్మాయిల్, మాజీ మంత్రి, యువరాజు రజాలీ హమ్జా ప్రయత్నాలు కొనసాగుస్తున్న తెలుస్తోంది. 2018లో జరిగిన ఎన్నికల్లో మహతిర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా అనివార్య కారణాలతో ఆయన వైదొలగడంతో యాసిన్ 2020లో తదుపరి ప్రధానిగా ఎన్నికయ్యారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…