రెండో టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ను టీం ఇండియా ఓడించింది. లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభణతో ఇంగ్లీష్ జట్టు మట్టికరించింది. ఐదో రోజు సోమవారం 272 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ అరంభించిన ఇంగ్లండ్ను టీం ఇండియా బౌలర్లు 120 పరుగులకే కట్టడిచేశారు. దీంతో భారత్ చిరస్మరణ విజయం అందుకుంది. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ విజయంతో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను బారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ప్రఖ్యాతిగాంచిన లార్డ్స్ మైదానంలో 89 ఏళ్ళలలో టీం ఇండియాకు ఇది మూడో విజయం. ఇప్పటివరకు ఈ మైదానంలో టీం ఇండియా 19 టెస్టులు ఆడింది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…