రెండో టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ను టీం ఇండియా ఓడించింది. లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభణతో ఇంగ్లీష్ జట్టు మట్టికరించింది. ఐదో రోజు సోమవారం 272 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ అరంభించిన ఇంగ్లండ్ను టీం ఇండియా బౌలర్లు 120 పరుగులకే కట్టడిచేశారు. దీంతో భారత్ చిరస్మరణ విజయం అందుకుంది. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ విజయంతో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను బారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ప్రఖ్యాతిగాంచిన లార్డ్స్ మైదానంలో 89 ఏళ్ళలలో టీం ఇండియాకు ఇది మూడో విజయం. ఇప్పటివరకు ఈ మైదానంలో టీం ఇండియా 19 టెస్టులు ఆడింది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…