జగనన్న విద్యా పథకం కాకుండా టీచర్ల కొరత పై దృష్టి పెట్టాలన్నారు ఎంపీ రఘురామ రాజు.
ఏపీలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది అని గుర్తు చేశారు. పాఠశాల పున ప్రారంభం పై సీఎం జగన్ మరోసారి పునరాలోచించాలని తెలిపారు. పథకాలకు సీఎం సొంత పేరు పెట్టుకుంటే ప్రజలకు ఏహ్యభావం కలుగుతుందని పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయంపై ముఖ్యమంత్రి జగన్ ఆలోచించాలని సూచించారు.
కాగా రాష్ట్రంలో మద్యపాననిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలన్నారు రఘురామ.
అప్పులిస్తున్న బ్యాంకర్లకు బుద్ధి లేదా అని మండి పడ్డారు. రాష్ట్రం అధోగతిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చెయ్యొద్దని చెబితే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్లా అని ప్రశ్నించారు రఘురామ.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…