జగనన్న విద్యా పథకం కాకుండా టీచర్ల కొరత పై దృష్టి పెట్టాలన్నారు ఎంపీ రఘురామ రాజు.
ఏపీలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది అని గుర్తు చేశారు. పాఠశాల పున ప్రారంభం పై సీఎం జగన్ మరోసారి పునరాలోచించాలని తెలిపారు. పథకాలకు సీఎం సొంత పేరు పెట్టుకుంటే ప్రజలకు ఏహ్యభావం కలుగుతుందని పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయంపై ముఖ్యమంత్రి జగన్ ఆలోచించాలని సూచించారు.
కాగా రాష్ట్రంలో మద్యపాననిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలన్నారు రఘురామ.
అప్పులిస్తున్న బ్యాంకర్లకు బుద్ధి లేదా అని మండి పడ్డారు. రాష్ట్రం అధోగతిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చెయ్యొద్దని చెబితే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్లా అని ప్రశ్నించారు రఘురామ.
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…
మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…
ముఖం ఎప్పుడూ ఫ్రెష్గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…
భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…
భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించే చిత్రాలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా…
హైదరాబాద్లో చోటుచేసుకున్న ఒక అరుదైన వైద్య ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం కొన్ని రసగుల్లాలు తిన్న తర్వాత 35…