జగనన్న విద్యా పథకం కాకుండా టీచర్ల కొరత పై దృష్టి పెట్టాలన్నారు ఎంపీ రఘురామ రాజు.
ఏపీలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది అని గుర్తు చేశారు. పాఠశాల పున ప్రారంభం పై సీఎం జగన్ మరోసారి పునరాలోచించాలని తెలిపారు. పథకాలకు సీఎం సొంత పేరు పెట్టుకుంటే ప్రజలకు ఏహ్యభావం కలుగుతుందని పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయంపై ముఖ్యమంత్రి జగన్ ఆలోచించాలని సూచించారు.
కాగా రాష్ట్రంలో మద్యపాననిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలన్నారు రఘురామ.
అప్పులిస్తున్న బ్యాంకర్లకు బుద్ధి లేదా అని మండి పడ్డారు. రాష్ట్రం అధోగతిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చెయ్యొద్దని చెబితే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్లా అని ప్రశ్నించారు రఘురామ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…