ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి గురించి వైసిపి నాయకులు అవమానకరంగా మాట్లాడటంతో సభ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బోరున విలపించారు. ఈ క్రమంలోనే ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది. ఇకపోతే ఈ ఘటన అనంతరం నందమూరి హీరోలు ఈ ఘటనపై ఘాటుగా విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా ఈ విషయం గురించి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి స్పందించలేదు. ఈ క్రమంలోనే ఈమె ఈ విషయం గురించి స్పందించారు. తాజాగా భువనేశ్వరి ఈ విషయంపై మాట్లాడుతూ టీవీలో తన భర్త చంద్రబాబునాయుడు ఏడవడం చూసి ఆమె ఇంట్లో ఏడ్చారని సమాచారం. మీడియా సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు లోకేష్ ఇంటికి రావడంతో వారిని చూసి ఈమె మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ ఘటన అనంతరం బయటపడిన భువనేశ్వరి చంద్రబాబు నాయుడుకి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని మనసులో నుంచి తుది చేయమని ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకని చెప్పారు. దిగజారిన మనుషులు ఎలాంటి మాటలైనా మాట్లాడతారు అలాంటివి మనసులో పెట్టుకోకూడదని భువనేశ్వరి చంద్రబాబు నాయుడుకు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.
రాజకీయాలలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ విధమైనటువంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది గతంలో నాన్న గారి హయాంలో కూడా ఇలాంటి వారు ఎన్నో మాటలతో మనసును ఎంతో ఇబ్బంది పెట్టారని, ఇలాంటి వాటిని పట్టించుకోకుండా వాటిని పక్కనపెట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని ఈమె సూచించినట్లు తెలుస్తోంది.
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…
మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…