బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం నుంచి నాలుగు వారాలు పూర్తయ్యాయి. ఇప్పటికే 19 మంది కంటెస్టెంట్స్ నుంచి ముగ్గురు వెళ్లిపోయారు. ఇక నాలుగో వారం నుంచి కొరియోగ్రాఫర్ నటరాజ్ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతకముందు ముగ్గురు విషయంలో కూడా లీకురాజాలు చెప్పినవి చెప్పినట్లుగానే జరిగాయి.
ఇప్పుడు కూడా వాళ్లు నటరాజ్ బయటకు వెళ్లాడని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 16 మంది కంటెస్టెంట్లలో ఇక నటరాజ్ వెళ్లిపోగా 15 మంది మాత్రమే మిగిలారు. ఇక నాలుగోవారం నామినేషన్ లో ఉన్న 8 మంది కంటెస్టెంట్లలో మొదట నాగార్జున రవిని సేవ్ చేయగా.. తర్వాత ప్రియాను సేవ్ చేశారు. తర్వాత సన్నీ, కాజల్ ను ఒకేసారి సేవ్ చేశాడు.
ఇక మిగిలిన లోబో, యానీ, సిరి, నటరాజ్ లలో ఎవరు వెళ్లిపోతారు అనే దానిని సస్పెన్స్ లో పెట్టాడు. ఇక దీనిలో లోబో, యానీ, నటరాజ్ లు చివరి వరకు ఉండగా.. నటరాజ్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతడి ఓటింగ్ శాతం బాగా తగ్గిందగని.. అతడు హౌస్ లో అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ వే లో ఉంటున్నాడని.. హౌస్ లో ఉండే ప్రతీ ఒక్కరికి జంతువుల పేర్లు పెట్టి విసిగిస్తున్నాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అది బిగ్ బాస్ హౌస్ లా లేదు.. జంతు ప్రదర్శనశాలగా ఉందంటూ కామెంట్లు కూడా పెట్టారు. అందుకే నటరాజ్ ను బయటకు పంపేయాలనే ఆలోచన ప్రేక్షకులకు వచ్చిందని టాక్. ఇదంతా ఇలా ఉండగా.. నామినేషన్ లోనే నటరాజ్ బయటకు వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. ప్రస్తుతం మరి అతడు బయటకు వచ్చాడా.. లేదా అనేది ఈ రోజు వచ్చే ఎపిసోడ్ లో తెలియనున్నది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…