Featured

టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్ లు ఎవరో చెప్పేసిన జెస్సీ..!

బిగ్ బాస్ సీజన్ 5 లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 10 వ వారం కాజల్ ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నా.. చివరిగా అనారోగ్యం కారణంగా జెస్సీ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. వారం పాటు సీక్రెట్ రూంలో ఉంచి అతడికి చికిత్స అందించారు బిగ్ బాస్ నిర్వాహకులు.

అయితే అతడి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అతడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయి నాగార్జున దగ్గరకు వచ్చాడు. దీంతో అతడు హౌస్ మేట్స్ గురించి ఫోన్లో మాట్లాడాల్సి ఉంటుందని చెప్పగానే.. ప్రతీ ఒక్కరితో అతడు ఫోన్లో మాట్లాడాడు.

తప్పులు, ఒప్పుల గురించి మాట్లాడుతూ.. కొంతమందిని హెచ్చరించాడు కూడా. ముందుగా అతడు సన్నీకి ఫోన్ చేస్తాడు. నీ ఆట నువ్వు ఆడు ఎవరినీ నమ్మకు బ్రో అంటూ.. సలహా ఇస్తాడు. బీబీ హోటల్లో బాగా ఆడావు అంటూ కితాబిస్తాడు.

తర్వాత మానస్ తో కూడా.. తప్పుఒప్పుల గురించి మాట్లాడి.. విలువైన సలహాలు, సూచనలు ఇస్తాడు. ఇలా హౌస్ లో ఉన్న 9 మందితో మాట్లాడుతాడు. చివరగా షణ్ముఖ్ తో మాట్లాడిన అతడు.. కొంత భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది. అతడు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. టాప్ లో ఉండే ఐదుగురు పేర్లను చెప్పేశాడు. సిరి, షణ్ముఖ్, రవి, శ్రీరామ్ అండ్ సన్నీ అంటూ చెప్పకనే చెప్పేశాడు. ఇక చివరగా హౌస్ వదిలి వెళ్లేముందు అతడు ఎంతో బాధపడుతూ నాగార్జునకు హగ్ ఇచ్చి.. హౌస్ మేట్స్ కు బై చెప్పేసి వెళ్తాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

20 hours ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

20 hours ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

20 hours ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

21 hours ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

21 hours ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

21 hours ago