Bigg Boss7: బిగ్బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం చివరికి చేరుకుంది ప్రస్తుతం 13 వ వారం కొనసాగుతోంది ఇక మిగిలిన రెండు వారాల్లో ఈ కార్యక్రమం పూర్తి కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక 13వ వారం కావడంతో టికెట్ టూ ఫినాలే మొదలుపెట్టారు. బిగ్ బాస్ ఇందులో భాగంగా కొన్ని టాస్కులు ఇచ్చారు. ఈ టాస్కులలో ఎవరు అధిక పాయింట్లు సాధిస్తే వాళ్లు డైరెక్ట్ గా ఫినాలేకి చేరుకోవచ్చు.
ఇలా రెండు రౌండ్లు అయిపోయిన తర్వాత ఎక్కువ పాయింట్లు సాధించుకున్నారు అయితే గాళం వేయ్.. బాల్ పట్టేయ్ అనే టాస్క్ లో భాగంగా.. గాలం వేసి బంతి లాక్కొని వారి బాస్కెట్లో వేసుకోవాలి ఇందులో భాగంగా చివరికి అమర్ ప్రియాంక మాత్రమే మిగిలారు. అయితే ప్రియాంక బాల్ లాక్కొని బాస్కెట్ లో వేసుకోబోతూ ఉండగా అమర్ మాత్రం ఆమెపై ఫిజికల్ అటాక్ చేశారు.
తన నుంచి ప్రయత్నం చేశారు అయితే ప్రియాంక మాత్రం వదలలేదు.ఇక తాను వదులు అమర్ అని గట్టిగా అరుస్తున్నప్పటికీ కూడా అమర్ ప్రియాంకను కూడా ఏడ్చికెళ్లి పడేసి ఆ బాల్ లాక్కొని తన బాస్కెట్ లో వేసుకున్నారు. అయితే ప్రియాంక మాత్రం తనపై అమర్ ఇలా ఫిజికల్ గా అటాక్ చేయడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. ఇక వాష్ రూమ్ దగ్గరకు వెళ్లి ప్రియాంక ఏడుస్తూ ఉండగా అక్కడికి వెళ్లి అమర్ ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మైక్ తీసి ఏదో చెప్పింది.
ప్రియాంకను ఓదార్చిన…
ఇలా మైక్ తీసి చెప్పడంతో అమర్ ఒక్కసారిగా తనని హగ్ చేసుకుని ఓదార్చారు. అంతలోపు అక్కడికి యావర్, గౌతమ్ ఇద్దరూ రావడంతో వాడి తప్పేం లేదు. నేను గేమ్ ను వదలను.. లాక్కున్నారని కోపం లేదు.. ఈ టైంలో మా మమ్మీ కావాలనిపిస్తుంది అంటూ ప్రియాంక కన్నీళ్లు పెట్టుకున్నారు ఇలా టికెట్టు ఫినాలే రేసులో భాగంగా స్నేహితులిద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున వార్ జరిగిందని తెలుస్తోంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…