మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్ సీజన్ ఫోర్ లో పాల్గొని టాప్ త్రీ కంటెస్టెంట్ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సోహైల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇదివరకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతో మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ విన్నర్ వాళ్లేం అంటూ ఎన్నో సార్లు ఈ కార్యక్రమం పై స్పందించారు.
అలాగే సోహైల్ కూడా బిగ్ బాస్ కార్యక్రమం గురించి గతంలో ఒకసారి పోస్ట్ చేశారు తప్పకుండా టాప్ ఫైవ్ లో కాజల్, మానస్, సన్నీ ఉంటారని పోస్ట్ పెట్టడంతో చాలామంది ఇతనికి నెగిటివ్ గా కామెంట్ చేశారు. వీళ్లు టాప్ ఫైవ్ లో ఉంటే మరి మా అభిమాన కంటెస్టెంట్ లు ఎక్కడికి వెళ్తారు అంటూ దారుణంగా కామెంట్లు చేయడంతో వారికి భయపడి వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశానని వెల్లడించారు.
ఇదిలా ఉండగా మరొక రెండు వారాలలో బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయం తెలియనుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంపై సోహైల్ మాట్లాడుతూ బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయం గురించి జోస్యం చెప్పారు.ఇక ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ ఈ సీజన్ లో సన్నీని చూస్తుంటే తనని తాను చూసుకున్నట్లు ఉందని సన్నీ గురించి వెల్లడించారు.ఇక ఈ సీజన్ లో శ్రీ రామచంద్ర సన్నీ వీరిద్దరిలో ఒకరు టైటిల్ తప్పకుండా గెలుస్తారని ఈయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మరి సోహైల్ చెప్పిన విధంగానే బిగ్ బాస్ ట్రోఫీ సన్నీ అందుకు ఉంటారా లేక శ్రీ రామ్ చంద్ర అందుకుంటారా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఎక్కువగా సన్నీకి బిగ్ బాస్ ట్రోఫీ అందుకునే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ షన్ను కూడా టైటిల్ రేసులో ఉన్నా సిరితో తన ప్రవర్తన కారణంగా పూర్తిగా నెగిటివిటీ ఏర్పర్చుకొని టైటిల్ రేసు నుంచి తప్పుకునే పరిస్థితికి వచ్చారని చెప్పవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…