Bold Comment On Heroine: ఏంటా పిచ్చి చూపులు..ఆ చూపులతో పిచ్చి లేపకు అంటూ హాట్ కాంమెంట్..!
Bold Comment On Heroine: మెగస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా పరిచయమైన సినిమా చిరుత అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. మొదటి సినిమాను పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ తో ప్రేక్షకులను అలరించింది.
అయితే దీనిలో హీరోయిన్ గా నటించింది.. నేహా శర్మ. తెలుగులో అడుగుపెట్టిన ఆ బాలీవుడ్ బ్యూటీ.. చిరుత సినిమా తర్వాత అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ఉంది. అయితే చిరుతకు వచ్చిన ఫేమ్ మరేసినిమాకు ఆమెకు రాలేదు. నేహా శర్మ సోదరి అయేషా శర్మ కూడా.. సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది.
2018లో వచ్చిన సత్యమేవ జయతే సినిమాలో నటించింది. తర్వాత ఈమెకు కూడా అవకాశాలు రాలేదు. ఇలా ఇద్దరు అక్కాచెల్లెళ్లకు చేతిలో సినిమాలు లేకపోవడంతో.. సోషల్ మీడియాను నమ్ముకున్నారు. ఇలా బోల్డ్ ఫొటోషూట్ తో నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఇలా వాళ్లకు కాస్తో కూస్తో ఉన్న అభిమానులను చేజార్చుకోకుండా.. సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా అయేషా శర్మ.. బోల్డ్ ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. తమ వక్షోజాలు చూపిస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ ఇలా స్పందించాడు.. మీరు బాగా బోల్డ్.. మంచి ఫేడ్ డూడ్.. కానీ అక్కడ చూపించడానికి ఏమి లేదు.. నిన్ను ఇలా చూస్తుంటే నా బాడీలోని కండరాలు కట్టలు తెచ్చుకుంటున్నాయి అంటూ కామెంట్ చేశాడు. నీ పిచ్చి చూపులతో నాకు పిచ్చి లేపకు అంటూ హాట్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ గా మారాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…