గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకు గురైన విషయం తెలిసిందే.. ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించేందుకు గుంటూరు వచ్చారు. ఈ నేపధ్యంలో గుంటూరు లోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఈ నేపధ్యంలో వైసీపీ శ్రేణులు అక్కడకి చేరుకోవడంతో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ నేపద్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో లోకేశ్తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. లోకేశ్ను ప్రత్తిపాడు పోలీస్స్టేషన్కు తరలించారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…