గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకు గురైన విషయం తెలిసిందే.. ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించేందుకు గుంటూరు వచ్చారు. ఈ నేపధ్యంలో గుంటూరు లోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఈ నేపధ్యంలో వైసీపీ శ్రేణులు అక్కడకి చేరుకోవడంతో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ నేపద్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో లోకేశ్తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. లోకేశ్ను ప్రత్తిపాడు పోలీస్స్టేషన్కు తరలించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…