మలేసియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్ రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత పోరుతో మెజారిటీని నిరూపించుకునే పక్షంలో.. ఆయన బలనిరూపణ లో విఫలమయ్యారు.దీంతో యాసీన్ రాజీనామా అనివార్యమైంది. కేబినెట్ రాజీనామాను అక్కడి రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లాకు సమర్పించినట్లు మంత్రి ఖైరీ జమాలుద్దీన్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. రాజును కలిసిన తరువాత ముహిద్దీన్ యాసిన్ రాజభవనాన్ని వీడినట్లు తెలిపారు.
కాగా యాసిన్ రాజీనామాతో ఆ దేశం మరింత ప్రమాదంలో పడింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం, కరోనాతో ఇబ్బందులతో సతమవుతున్న తరుణంలో ఆయన రాజీనామ వలన దేశంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరోవైపు తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…