మహమ్మారి కరోనా ప్రపంచం మొత్తాన్ని దిక్కు తోచని స్థితిలోకి నెట్టివేసింది. అన్ని దేశాలు కరోనా కట్టడి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కూడా ఇంకా ఈ వ్యాధిని అదుపు చేయలేకపోతున్నాయి. ధనిక దేశాలు సైతం కరోనా భారిన పడి అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు కరోనా వాక్సిన్ ప్రయోగాలను వేగవంతం చేశాయి. అయితే ఇపుడు బ్రిటన్ ని మరో కొత్త సమస్య భయపెడుతుంది. ఆ దేశంలో చిన్నారులు మూడు రోజులుగా విపరీతమైన కడుపు మంట, గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. ఈ సమస్యలతో వందలాది మంది బాధితులు హాస్పిటల్ లో చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇవే వ్యాధి లక్షణాలు కరోనా భదితులలో కూడా ఉండడం అక్కడ అందరినీ కలవరపెడుతున్న విషయం .
చిన్నారుల్లో టాక్సిక్ షాక్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయని అని అక్కడి వ్యాధులు వెల్లడించారు. పిల్లలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే హాస్పిటల్ లో చేర్పించాలి అని అధికారులు తెలియ చేస్తున్నారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వారిని గుర్తించి ఐసీయులో వైద్యం చేయాలని ప్రభుత్వ ఆరోగ్య విభాగానికి ఉత్తర్వులు జారీ చేసింది బ్రిటన్ ప్రభుత్వం. బ్రిటన్ లో ఉపటి వరకు 1,69,568 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, 24 వేల మంది కరోనా కారణంగా మరణించారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…